Telugu Desam

తాజా సంఘటనలు

నేనున్నా.. అధైర్యపడొద్దు

వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది చివరి వ్యక్తివరకు ఆహారం అందించేందుకు కృషి సురక్షిత తాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి అంటువ్యాధుల ప్రబలకుండా తగు జాగ్రత్తలు.. పారిశుద్ధ్య...

మరింత సమాచారం
అలసత్వాన్ని ఉపేక్షించను

వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు బాధితులను ఆదుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాం ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు...

మరింత సమాచారం
నాలుగ్గంటలూ.. జేసీబీపైనే!

గత మూడు రోజులుగా.. కృష్ణమ్మ వరదలో చిక్కుకున్న బాధితుల రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ నుంచి...

మరింత సమాచారం
జనానికి కష్టం వస్తే క్షణం ఆగడు!

2013 జూన్‌లో చార్‌ధామ్‌ యాత్రలకెళ్లి వరదల్లో చిక్కుకుని తిండి, నీళ్లులేక తెలుగు యాత్రికులు అలమటించారు. నాడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నారు. ఆ సమయంలో కేవలం ప్రభుత్వంపై...

మరింత సమాచారం

కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని చూసి కంగారుపడలేదు. పోటెత్తిన వరదను చూసి చలించలేదు. ప్రజలు పీకల్లోతు కష్టాల్లోవుంటే తాను గట్టున ఉండలేకపోయాడు. ముంచెత్తిన వరదకు ఎదురెళ్లాడు. నాయకుడిగా ప్రజల సంరక్షణే...

మరింత సమాచారం
వరద సహాయ చర్యలపై నిరంతరం పర్యవేక్షణ

81 పునరావాస శిబిరాల ఏర్పాటు వేలాదిమంది తరలింపు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు అందజేత ఆహారం, నీరు పంపిణీకి డ్రోన్ల వినియోగం విభాగాల వారీగా అధికారులకు బాధ్యతలు...

మరింత సమాచారం
పెద్దిరెడ్డి పాపాలు పండాయి…

 రెవెన్యూ అధికారులు తక్షణమే కరకట్టల మరమ్మతు పనులు చేపట్టాలి కట్టలు బలహీనంగా ఉన్నచోట్ల పటిష్టతపై దృష్టి పెట్టాలి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆదేశం అమరావతి(చైతన్యరథం): భారీ వర్షాల...

మరింత సమాచారం
వరద బాధితులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విరాళం

అమరావతి(చైతన్యరథం): కుండ పోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచివేసిందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదక వ్యక్తం...

మరింత సమాచారం
ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం

అమరావతి(చైతన్యరథం): వరద బాధితులను ప్రమాద పరిస్థితులు నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు...

మరింత సమాచారం
కృష్ణాకు పెరుగుతున్న వరద..తీరంలో రైతుల్ని అప్రమత్తం చేయండి

పొలాలకు వెళ్లకుండా చూడాలి తీర, లంక గ్రామాల ప్రజలను తరలించాలి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పంటలకు అధికనష్టం రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ముంపు ప్రాంతాల్లో...

మరింత సమాచారం
Page 429 of 746 1 428 429 430 746

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist