Telugu Desam

తాజా సంఘటనలు

ఇది సిక్కోలు ప్రజల విజయం

అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు  రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా చేస్తాం: అచ్చెన్నాయుడు శ్రీకాకుళం: తనకు కేంద్ర మంత్రి పదవి దక్కటం శ్రీకాకుళం జిల్లా ప్రజల విజయమని...

మరింత సమాచారం
ఇక ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు

అమరావతి:  ఏపీలో పింఛన్‌ లబ్ధిదారులు జూలై నెలలో రూ.7 వేల చొప్పున అందుకోనున్నారు. ఈ మేరకు జీవో విడుదలయింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన పింఛన్ల...

మరింత సమాచారం
చట్టసభలను అపహస్యాం చేస్తున్నారు: బుచ్చయ్యచౌదరి

ఐదేళ్ల తర్వాత ఏ జైల్లో ఉంటాడో తెలియదు మంత్రి పదవి రానందుకు చింతించడంలేదు రాజమహేంద్రవరం: మళ్లీ ప్రజల్లోకి రావాలని వైసీపీ అధినేత జగన్‌ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ...

మరింత సమాచారం
మంత్రి పదవులు రాని నేతల సేవలు

అమరావతి: మంత్రి పదవులు దక్కని సీనియర్‌ నాయకుల సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ెటీడీపీ సీనియర్‌ నేతలు పలువురు శుక్రవారం...

మరింత సమాచారం
కోనసీమ విధ్వంసం వెనుక ఉన్నది జగన్ రెడ్డే!

అమరావతి: పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకు వస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కొంతమంది...

మరింత సమాచారం
జగన్‌ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు ఎందుకు వెన్ను చూపుతున్నారు సజ్జలా?

నాసిరకం మద్యాన్ని అరికడతాం ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇసుక విధానం అమరావతి: మద్యం, మైనింగ్‌లో వైసీపీ నేతల దోపిడీపైనా, సహకరించిన అధికారులపైనా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని...

మరింత సమాచారం
మంత్రివర్గ కూర్పు బాగుంది

అమరావతి: సమాజంలో మార్పు కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆ తీర్పుకు అనుగుణంగానే కేబినెట్‌ ఉండాల్సిన అవసరం ఉందన్నారు....

మరింత సమాచారం
సంపద సృష్టి పేరుతో పన్నులు వేయబోం

అమరావతి: ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే అటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తామని రాష్ట్ర అర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ రెడ్డి...

మరింత సమాచారం
రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం

అమరావతి: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పీ నారాయణ స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు కేటాయించిన అనంతరం శుక్రవారం ఆయన...

మరింత సమాచారం
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన

అమరావతి: సచివాలయంలో శుక్రవారం జలవనరులశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం...

మరింత సమాచారం
Page 472 of 725 1 471 472 473 725

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist