Telugu Desam

తాజా సంఘటనలు

వైసీపీ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ : మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి

పుట్టపర్తి: వైసీపీ అంటే రైతు వ్యతిరేక పార్టీ అనే పేరు ముద్ర పడిపోయిందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి విమర్శించారు. పుట్టపర్తి నియోజకవర్గానికి పంటల బీమా...

మరింత సమాచారం
మైనారిటీ వ్యతిరేకి సీఎం జగన్‌రెడ్డి

నందికొట్కూరు: సీఎం జగన్‌రెడ్డి ముస్లిం మైనారిటీల వ్యతిరేకి అని నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ గౌరు వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. మైనారిటీ మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం అందించిన...

మరింత సమాచారం
రియల్‌ వ్యాపారం కోసమే రోడ్డు విస్తరణ పనులు

నంద్యాల: అధికార పార్టీ నేతలు తమ స్వార్థం కోసం, రియల్‌ వ్యాపారం కోసం చాపిరేవుల గ్రామ ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని... దీనిపై న్యాయ...

మరింత సమాచారం
మోటర్లకు మీటర్లు అంటే రైతులకు ఉరితాళ్లే!

పెనుకొండ: వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం అంటే... రైతుల మెడకు ఉరి తాళ్లు బిగించడమే అని సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీకే. పార్థసారథి విమర్శించారు....

మరింత సమాచారం
పోలీసులు కొట్టడంవల్లే నారాయణ మృతి

అమరావతి: పోలీసుల కొట్టడం వల్లే నెల్లూరు దళిత యువకుడు నారాయణ చనిపోయాడని, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ మానవ...

మరింత సమాచారం
వర్షం కారణంగా గుడివాడ మహానాడు వాయిదా

గుడివాడ: గుడివాడలో బుధవారం మినీ మహానాడు నిర్వహించాలని తలపెట్టిన ప్రాంగణం వర్షం కారణంగా చిత్తడిగా మారడంతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కేంద్రం కార్యాలయం ప్రకటించింది....

మరింత సమాచారం
అందరూ అయిపోయారు.. పాత్రికేయులపై కూడా ప్రతాపమా?

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్‌ వద్ద జర్నలిస్ట్‌ ఈశ్వర్‌పై వైసీపీ నేతల దాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండిరచారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులపై దాడులు...

మరింత సమాచారం
మద్యం డిస్టలరీలన్నీ వైసీపీ నేతలు కబ్జా! : వంగలపూడి అనిత

.కమిషన్ల కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా? .తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అమరావతి: చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు టీడీపీ హయాంలో అనుమతిచ్చిన డిస్టలరీల్లో వైసీపీ...

మరింత సమాచారం
ప్రజల ప్రాణాలతో జగన్‌రెడ్డి గ్యాంగ్‌ చెలగాటం : పట్టాభి రామ్

.మందులు బ్యాన్‌ చేస్తామని హెచ్చరించిన యుఎస్‌ ఎఫ్‌డిఏ .అరబిందో, హెటెరో ఫార్మాలు అవినీతిమయం .కరోనా సమయంలో రెమ్డీసివర్‌తో వేలకోట్ల దోపిడీ .దొంగల బండి బండారం బయలుచేసిన పట్టాభిరామ్‌...

మరింత సమాచారం
నూత‌న వ‌ధు వ‌రుల‌ను ఆశీర్వ‌దించిన‌  నారా చంద్ర‌బాబు నాయుడు

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీ. శే. బుచ్చిలింగం  కుమారుడి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సంధర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ...

మరింత సమాచారం
Page 766 of 769 1 765 766 767 769

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist