Telugu Desam

తాజా సంఘటనలు

ఈజ్‌ ఆఫ్‌ జస్టిస్‌ వ్యవస్థతోనే సత్వర న్యాయం

మీడియేషన్‌, ఆర్బిట్రేషన్‌ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం విశాఖలో ఏడీఆర్‌ సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధం ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు విశాఖ (చైతన్య రథం): ఈజ్‌ ఆఫ్‌...

మరింత సమాచారం
నేరగాళ్లకు వణుకుపుట్టాలి

తురకపాలెంలో హెల్త్‌ ఎమర్జెన్సీలా స్పందించండి వరుస మరణాలపై మరింత లోతైన పరిశోధన శని, ఆదివారాల్లో 42 వైద్య పరీక్షలు నిర్వహించాలి.. 72 గంటల వ్యవధిలో హెల్త్‌ ప్రొఫైల్స్‌...

మరింత సమాచారం
ఏడీఆర్‌ రిపోర్ట్‌ వక్రీకరిస్తున్న వైసీపీ

` జగన్‌లా మేమేమీ ప్రజల ఆస్తుల్ని లూటీ చేయలేదు ` తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్విడ్‌ ప్రోకో చేయలేదు ` మాపై మనీలాండరింగ్‌, సీబీఐ కేసులు లేవు...

మరింత సమాచారం
రైతుకు తక్షణ సాయానికి డిజిటల్‌ అప్లికేషన్‌

అధికారిక లెక్కలు, క్షేత్రస్థాయి నిల్వల్లో తేడా లేకుండా చూడాలి యూరియా నిల్వలు, సరఫరాలపై కలెక్టర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో సమస్యలను తక్షణం...

మరింత సమాచారం
డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లో

గురువుల పట్ల నీతిబాహ్యమైన చర్యలు వేరే రాష్ట్రంలో జరిగిన సంఘటన ఫొటోతో ఫేక్‌ ప్రచారం పదేపదే అదే తప్పు చేస్తున్న సైకో పార్టీ మంత్రి లోకేష్‌ మండిపాటు...

మరింత సమాచారం
కరుణామూర్తి మదర్‌ థెరిసా మంత్రి నారా లోకేష్‌

అమరావతి (చైతన్యరథం): ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ.. విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానం అని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌...

మరింత సమాచారం
మధ్యాహ్న భోజనం వాహనాలపై పసుపు రంగు వద్దు: లోకేశ్‌ ఆదేశం

అమరావతి (చైతన్యరథం): మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ ఈద్‌ మిలాద్‌-ఉన్‌-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్‌ ప్రవక్త...

మరింత సమాచారం
పెట్టుబడుల సాధనకు సహకరించండి

ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలకు మార్గదర్శనం పరిశ్రమల స్థానకు చేయూత ప్రధాని మోదీకి మంత్రి లోకేష్‌ విజ్ఞప్తి ప్రధానితో మర్యాద పూర్వక భేటీ ప్రస్తుతం అందిస్తున్న సహాయ,సహకారాలకు...

మరింత సమాచారం
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది

ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి మంత్రి చొరవతో జీఓ విడుదల అమరావతి(చైతన్యరథం): దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో వారికి మిగిలిన విద్యార్థుల తో...

మరింత సమాచారం
పేద, మధ్యతరగతికి భరోసా

జీఎస్టీ టీడీపీ సంస్కరణలను స్వాగతిస్తోంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రలా శీనివాసరావు అమరావతి (చైతన్యరథం): జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల భవిష్యత్తుకు...

మరింత సమాచారం
Page 105 of 712 1 104 105 106 712

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist