Telugu Desam

తాజా సంఘటనలు

నేరగాళ్లకు వణుకుపుట్టాలి

కోనసీమ జిల్లాలో భారీ బాణసంచా పేలుడు పేలుడుధాటికి ఛిత్రమైన తయారీ కేంద్రం పలువురికి గాయాలు, ఆస్పత్రిపాలు శిధిలాలకింద కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి...

మరింత సమాచారం
పెట్టుబడుల్లో ఏపీ జాక్ పాట్

దేశ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి క్లియరెన్స్ రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు 11వ ఎస్ఐపీబీ ఆమోదం...

మరింత సమాచారం
ఏమాత్రం.. ఉపేక్షించొద్దు!

కల్తీ మద్యమంటూ కల్తీ ప్రచారంపై సీఎం సీరియస్ అభూత కల్పనలతో ప్రజలను భయపెడుతున్నారు ప్రాణాలు పోతున్నాయంటూ ఫేక్ ప్రచారాలు సాగిస్తున్నారు ఆరోపణలను విచారించి.. వాస్తవాలు బయటపెట్టండి రాజకీయ...

మరింత సమాచారం
తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్తోనే అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

వైసీపీని రాష్ట్రం నుంచి బాయ్ కాట్ చేయాలి ఆ పార్టీ నీచ సంస్కృతిని ఖండించాలి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అమరావతి(చైతన్యరథం): అంబేద్కర్ విగ్రహాన్ని...

మరింత సమాచారం
అబద్ధం, అవినీతి కలిస్తే జగన్ రెడ్డి

ఆయన కట్టుకథలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు గతం మరిచి మద్యంపై పిచ్చి ప్రేలాపనలు జగన్ హయాంలో కల్తీ మద్యానికి 30 వేల మంది బలి మెడికల్...

మరింత సమాచారం
జే బ్రాండ్లతో ప్రాణాలు తీసింది జగన్ రెడ్డే

దోషులకు అండగా నిలిచిన క్రూరుడు కల్తీ మద్యానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గత ప్రభుత్వంలో నిందితులపై చర్యలు లేవు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే విమర్శలా టీడీపీ...

మరింత సమాచారం
నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్

నారావారిపల్లె (చైతన్యరథం): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన దివంగత నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి...

మరింత సమాచారం
చంద్రగిరిలో టీడీపీ నేత కుటుంబానికి మంత్రి లోకేష్ పరామర్శ

చిత్రపటానికి పూలమాల వేసి నివాళి కుటుంబసభ్యులకు ఓదార్పు అండగా ఉంటామని హామీ చంద్రగిరి (చైతన్యరథం): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఇటీవల మృతిచెందిన తెలుగుదేశం పార్టీ...

మరింత సమాచారం
ఏపీకి అంతర్జాతీయ బ్రాండ్ కోసం సీఎం చంద్రబాబు తపన

పరిశ్రమలకు అవసరమైన వర్క్త్ఫోర్స్ కోసమే స్కిల్ సెన్సెస్ ప్రాజెక్ట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం ముంబయి రోడ్ షో లో పెట్టుబడిదారుల సందేహాలకు...

మరింత సమాచారం
విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి

ముంబయి (చైతన్యరథం): విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రఖ్యాత రహేజా గ్రూప్నకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

మరింత సమాచారం
Page 102 of 725 1 101 102 103 725

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist