Telugu Desam

తాజా సంఘటనలు

వైసీపీ నేతల భూ దోపిడీపైనే వందలాది అర్జీలు

లక్షల ఎకరాల భూమి దోచుకున్నారు పేదవాడికి రెండు సెంట్లు ఇవ్వడానికి మాత్రం చేతులు రాలేదు నేడు చంద్రబాబు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తున్నారు...

మరింత సమాచారం
యువగళంతో వైకాపాలో ప్రకంపనలు

అమరావతి(చైతన్యరథం): సమాధులపై ఫొటోలు వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మలు వేయించారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్‌...

మరింత సమాచారం
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు...

మరింత సమాచారం
భారత క్రికెటర్‌ కంటే వైకాపా నాయకుడే ముఖ్యమా?

వన్యప్రాణుల అక్రమ రవాణాను ఉపేక్షించొద్దు ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశం అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో వన్య ప్రాణులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిని ఉపేక్షించవద్దని రాష్ట్ర...

మరింత సమాచారం
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన

మడకశిర(చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్‌ 1వ తేదీన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో నిర్వహించే గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి...

మరింత సమాచారం
పింఛన్ల పంపిణీ 1 ఉదయం 6కే ప్రారంభించాలి

ఆగస్ట్‌ నెలకు 64.82లక్షల పింఛన్లకు రూ.2737.41 కోట్లు విడుదల తొలిరోజునే 96శాతం, రెండోరోజు నూరు శాతం పంపిణీ పూర్తవ్వాలి పంపిణీ ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు పాల్గొనాలి అక్రమాలకు...

మరింత సమాచారం

అమరావతి(చైతన్యరథం): అమెరికా కాన్సలేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ మంగళవారం రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీపై నారా లోకేష్‌...

మరింత సమాచారం
ఐదేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు

లభ్ధిదారుల గుర్తింపునకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాల లక్ష్యం మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకే...

మరింత సమాచారం
చదువు విలువ తెలిసిన లోకేష్‌!

పూర్తిగా విద్యాసంబంధిత సమాచారంతో అకడమిక్‌ క్యాలెండర్‌ నేతల ఫొటోలు, పార్టీల రంగులు లేవు ఐదేళ్లుగా జగన్‌ ఇచ్చింది వైసీపీ క్యాలెండర్‌ అమరావతి(చైతన్యరథం): చదువు విలువ తెలియని జగన్‌...

మరింత సమాచారం
సమస్యలు వింటూ…పరిష్కారం దిశగా!

అమరావతి(చైతన్యరథం): సమస్యలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను సోమవారం స్వయంగా కలిసి...

మరింత సమాచారం
Page 433 of 718 1 432 433 434 718

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist