Telugu Desam

తెలంగాణ

సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ పై సెబ్‌ పోలీసుల దాడి దారుణం  కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి,చైతన్యరథం: అనంతపురంలో సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌ రెడ్డిపై తాడిపత్రి సెబ్‌ పోలీసుల దాడిని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఖండిరచారు. అక్రమ మద్యం సరఫరా చేసే...

మరింత సమాచారం
ప్రజల సొమ్ముతో జగన్‌ విలాసాలు: చినరాజప్ప

రూ.433 కోట్ల ప్రజాధనంతో రుషికొండపై జగన్‌ కోసం విలాసవంతమైన భారీభవనం పేదల అవసరాలకు నిధులుండవు.. జగన్‌ ప్యాలెస్‌కు మాత్రం వందల కోట్ల ఖర్చు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు,...

మరింత సమాచారం
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని ఒక భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగి నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో...

మరింత సమాచారం
టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో ప్రచారంలో ఉన్నలేఖ ఫేక్‌

తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఎవరికీ ఎలాంటి సూచనలు చేయలేదు చంద్రబాబు ఇమేజ్‌ ను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలో భాగమే ఈ దొంగ లేఖ ఫేక్‌ లేఖతో తప్పుడు...

మరింత సమాచారం
మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న నేటి తరుణంలో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. డీప్‌...

మరింత సమాచారం
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా..కేబినెట్‌ భేటీలో కనీస చర్చ లేదు: అచ్చెన్నాయుడు

దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్‌రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను మోసం చేసిన జగన్‌ రెడ్డి అమరావతి:రాష్ట్రంలో కరవు బారిన...

మరింత సమాచారం
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై.. జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు? :టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

2016లో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్షలు చేసిన జగన్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మౌనం వహించటం ఎవరి ప్రయోజనాల కోసం? రాష్ట్రాన్ని ఎడారి చేసే నీటి సమస్యపై...

మరింత సమాచారం
పరాకాష్టకు పైచాచిక ఆనందం

అమరావతి: టీడీపీ హయాంలో ఎక్పైజ్‌ శాఖలో అక్రమాలు జరిగితే నాలుగున్నరేళ్ల పాటు ఎందుకు జగన్‌ రెడ్డి మౌనంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు....

మరింత సమాచారం
కృతజ్ఞతా కచేరి మా హృదయాలను ఉప్పొంగించింది: నారా బ్రాహ్మణి

అమరావతి :  చంద్రబాబు నాయుడి కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన ‘సీబీఎన్స్‌ గ్రాటిట్యూడ్‌ కాన్సర్ట్‌’ నిజంగా తమ హృదయాలను ఉప్పొంగించిందని ఆయన కోడలు నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు...

మరింత సమాచారం
Page 4 of 7 1 3 4 5 7

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist