Telugu Desam

ముఖ్య వార్తలు

యువనేత లోకేష్‌ చొరవ

కేవలం 6గంటల్లో బీమా సొమ్ము మంజూరు కర్నూలు బస్సు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త గోళ్ల రమేష్‌ కుటుంబం దుర్మరణం ఆస్ట్రేలియా నుండి స్పందించిన మంత్రి లోకేష్‌ అమరావతి...

మరింత సమాచారం
మేథను ఇచ్చిపుచ్చుకుందాం!

రాష్ట్రాభివృద్ధి లక్ష్య సాధనకు ఏపీతో చేతులు కలపండి ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీలపై నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యం క్వాంటమ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌కి సహకారం అందించండి యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌...

మరింత సమాచారం
యూఏఈలో సీఎం చంద్రబాబు

వరుసగా 3వ రోజూ పారిశ్రామిక ప్రతినిధులతో భేటీలు ఏపీ డయాస్పోరాతో ప్రవాసాంధ్రులతో సమావేశం అబుదాబి (చైతన్య రథం): రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, విశాఖలో నవంబర్‌ 14, 15...

మరింత సమాచారం
వినూత్న ఆలోచనలే మానవాళి భవిష్యత్‌!

టెక్నాలజీని అందుకున్న దుబాయ్‌ అభివృద్ధి సాధించింది 2047నాటికి వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పని చేస్తున్నాం అమరావతిని ఫ్యూచరిస్టిక్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నాం ఏపీలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట...

మరింత సమాచారం
స్పోర్ట్స్‌ హబ్‌కు డిజైన్లు ఇవ్వండి

ఏపీని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం పాపులస్‌ సంస్థ’తో భేటీలో లోకేష్‌ ప్రతిపాదన ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌): పాపులస్‌ సంస్థ సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఆర్కిటెక్ట్‌ షాన్‌ గల్లఘర్‌, పాపులస్‌...

మరింత సమాచారం
ఆక్వా వృద్ధికి సహకారం

ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌): జేమ్స్‌ కుక్‌ యూనివర్సిటీలో సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ ట్రోఫికల్‌ ఫిషరీస్‌ అండ్‌ అక్వా కల్చర్‌ విభాగం ప్రొఫెసర్‌ క్యాల్‌ జెంజర్‌తో విద్య, ఐటీ శాఖల...

మరింత సమాచారం
ఏపీలో హైస్కూల్‌నుంచే ఏఐ

పాఠ్యాంశాలు, ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం.. ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను అందుకోవడమే లక్ష్యం విద్యారంగ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌):...

మరింత సమాచారం
భారత్‌ ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీ కీలకపాత్ర

భారత్‌లో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ బ్రిస్బేన్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి లోకేష్‌ ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌): బ్రిస్బేన్‌లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్‌ రౌండ్‌...

మరింత సమాచారం
ఏపీలో అడుగుపెట్టండి!

గ్రిఫిత్‌ వర్సిటీ ఇండియా సెంటర్‌ ఏర్పాటు చేయండి రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో కలిసి పనిచేయండి ఐటీ మంత్రి నారా లోకేష్‌ ప్రతిపాదన గ్రిఫిత్‌ వర్శిటీ వైస్‌...

మరింత సమాచారం
అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచస్థాయి గ్రంథాలయం

విరాళం ప్రకటించిన దుబాయ్‌ సంస్థ శోభా గ్రూప్‌ చైర్మన్‌ పీఎన్సీ మీనన్‌ ఏపీలో రియాల్టి రంగంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు టౌన్‌షిప్‌లు, లగ్జరీ హోటళ్ల నిర్మాణరంగంలో పెట్టుబడులు...

మరింత సమాచారం
Page 13 of 454 1 12 13 14 454

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist