Telugu Desam

ముఖ్య వార్తలు

స్వర్ణాంధ్ర సాధనకు సూచనలివ్వండి

అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో నిలపాలి ఐపీఆర్‌, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనపై అధికారులతో సమీక్ష ఏలూరు(చైతన్యరథం): రాష్ట్రాన్ని పేదరిక రహిత స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి...

మరింత సమాచారం
రోడ్ల నిర్మాణంలో అత్యాధునిక విధానాలు

రాష్ట్రంలో అమలుకు కార్యాచారణ ప్రణాళిక రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి అస్సాంలో ముగిసిన రెండురోజుల పర్యటన అమరావతి(చైతన్యరథం): అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం...

మరింత సమాచారం
యువగళంలో లోకేష్‌ను కలిశామని కక్షగట్టారు..

భర్త బెనిఫిట్స్‌, ఉద్యోగం రాకుండా అడ్డుకున్నారు ప్రజావినతుల కార్యక్రమంలో మహిళ ఆవేదన మంజూరైన ఇంటిని తొలగించారని మరొకరి గోడు బతుకుదెరువు కోసం పోతే భూమి కబ్జాచేశారని ఫిర్యాదు...

మరింత సమాచారం
కాల్‌మనీ దందాలపై ఉక్కుపాదం మోపుతాం

అధిక వడ్డీల పేరుతో వేధిస్తే క్రిమినల్‌ కేసులు హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక అమరావతి(చైతన్యరథం): ఏలూరు కాల్‌ మనీ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం స్పందించారు....

మరింత సమాచారం
రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

తగిన ప్రతిపాదనలతో ముందుకురావాలి ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా వేగంగా అనుమతులు ఎన్‌ఆర్‌ఐ ఇన్వెస్టర్లకు మంత్రి కొండపల్లి పిలుపు డల్లాస్‌/అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన...

మరింత సమాచారం
ఉపాధికి కేంద్రంగా బందరును తీర్చిదిద్దుతాం

పర్యాటకాభివృద్ధి, పరిశ్రమలతో అవకాశాలు చిరకాల కోరిక పోర్టును త్వరితగతిన పూర్తిచేయాలి కేంద్రం, రాష్ట్రం పూర్తి సహకారం అందించాలి గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో...

మరింత సమాచారం

మచిలీపట్నం (చైతన్య రథం): గత ప్రభుత్వం ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దిన చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే కేబినెట్‌ సమావేశంలో ప్రతిపాదించి...

మరింత సమాచారం
2029 నాటికి స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌

చెత్తపన్నును రద్దు చేస్తున్నాం పచ్చదనం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి పుట్టిన రోజున ఓ చెట్టు పెట్టండి ఆరోగ్యాన్ని కాపాడేది స్వచ్ఛ సేవకులే.. వారిన గౌరవించడం మన...

మరింత సమాచారం
2025కి బందరు పోర్టు పూర్తి పనులు వేగవంతం చేస్తాం

అవసరం మేరకు అదనపు భూమినీ ఇస్తాం మచిలీపట్నం అభివృద్ధికి పోర్టు దోహదం మఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి మచిలీపట్నం (చైతన్య రథం): బందర్‌ పోర్టు పనులను 2025 నాటికి...

మరింత సమాచారం

కర్నూలు (చైతన్య రథం): పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా రెండు నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయం అందిస్తానని మాటిచ్చారు. మరుసటి రోజుకే ఇచ్చిన హామీని పూర్తి...

మరింత సమాచారం
Page 213 of 487 1 212 213 214 487

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist