చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ముస్లిం ప్రార్ధన మందిరాల రక్షణకు ప్రత్యేక చట్టం – మైనారిటీల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు హామీ

by చైతన్యరధం
Apr 27, 2023 at 9:07am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara chandrababu naidu

TDP Nara Chandrababu Naidu Meeting With Musilm Minorities

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ముస్లిం లకూ సబ్ ప్లాన్ అమలు యోచన
2047 నాటికి పేదల్ని ధనికుల్ని చేసే లక్ష్యంతో ప్రణాళిక
గుంటూరు జిల్లాలో ఉర్దూ యునివర్సిటి శాఖ ఏర్పాటుకు కృషి
అధికారం లోకిరాగానే పాత పద్దతిలోనే దుల్హన్ పధకం అమలు
ముస్లిం మైనారిటీలకు ఎక్కడా ఇబ్బంది రానివ్వను

ముస్లింల ప్రార్థనా మందిరాల పై దాడులకు సంబంధించి అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలపై దాడులు జరిగాయా? ఈ దుర్మార్గుడు రాబట్టే మీకు ఇన్నికష్టాలు. అవసరమైతే ముస్లింలకు కూడా సబ్ ప్లాన్ తీసుకొస్తాం. మీరు చెప్పినవి నేను చేస్తాను. నేను చెప్పింది మీరు ప్రజలకు చెప్పండి, మీవాళ్లకు చెప్పండి. రేపు జరిగే ఎన్నికలలో మైనారిటీ సోదరులు టీడీపీని నిండు మనసుతో ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో మైనారిటీలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ దేశానికే ఆదర్శంగా ఉండేలా పి-4 తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. పేద ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని రూపుమాపడమే పి-4. 2047 నాటికి, మనదేశం వందేళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి పేదవాళ్లను ధనికుల్ని చేయడమే పి-4 కాన్సెప్ట్ అని వివరించారు. గతంలో హైదరబాద్ లో 6నెలలు కర్ఫ్యూ ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకే హైదరాబాద్ లో మతకలహాలు కట్టడి చేసింది. పాతబస్తీని బ్రహ్మండంగా అభివృద్ధిచే సింది. ముస్లింలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది టీడీపీనే. పెదకూరపాడు చుట్టుపక్కల ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడి బతికేవారు ఎక్కువ ఉన్నారని చెప్పారు.

ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడిన మెకానిక్ లకు కూడా ఐటీ ఉద్యోగుల మాదిరి ఎక్కువ ఆదాయం, మంచి భవిష్యత్ ఉండేలా చర్యలు తీసుకుంటాము. అరబిక్ పాఠశాలని, గుంటూరు జిల్లాలో ఉర్దూ యూనివర్శిటీ బ్రాంచ్ ను ఏర్పాటుచేస్తాము. ఈ నియోజకవర్గంలో ఆటోనగర్ అవసరముంది. దాన్నికూడా పెట్టిస్తాం. మానవవ నరుల అభివృద్ధి, సాంకేతికతతో ఏదైనా సాధించవచ్చని నిరూపించానన్నారు. మైనారిటీల మనోభావాలు, సమస్యలు తెలుసుకోవడానికి. భవిష్యత్ లో వాటి కోసం సరైన యాక్షన్ ప్లాన్ చేసేందుకే మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. దేశంలో మైనారిటీలను ఎక్కువగా మోసంచేసిన పార్టీ, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వాలే. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మైనారిటీలకు ఆ పార్టీ, టీడీపీ ప్రభుత్వా లు ఏం చేశాయో మైనారిటీ సోదర, సోదరీమణులు ఆలోచన చేయాలని కోరారు. మైనారిటీ కార్పొరేషన్ తీసుకొచ్చిందే స్వర్గీయ ఎన్టీఆర్.మైనారిటీ కమిషన్ తీసు కొచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అలానే ఉర్దూని రెండో భాషగా చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు ఉద్యమాలుచేశారు.

2014లో నేను ముఖ్యమంత్రి అ య్యాక ఏపీలోని 13 జిల్లాల్లో ఉర్దూని రెండో భాషగా ప్రకటించానని మీరు గుర్తుంచుకోవాలి. గతంలో హజ్ యాత్రకు వెళ్లాలంటే ముంబై మీదుగా వెళ్లేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి, అక్కడి నుంచే నేరుగా హజ్ యాత్రకు వెళ్లడా నికి ప్రత్యేక విమానసర్వీసులు నడిపించింది. టీడీపీ, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడే హైదరాబాద్ లో కేంద్రీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. రాష్ట్రవిభజన తర్వాత విజయవాడలో, కడపలో హజ్ హౌస్ లు నిర్మించి, అన్ని సౌకర్యాలు కల్పించింది టీడీపీ ప్రభుత్వమే. కర్నూల్లో ఉర్దూ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమే. ముస్లింలలోని పేదలకోసం దుకాన్-మకాన్ పథకం తీసుకొచ్చాము. మైనారిటీల ఆడపిల్లల పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఎలాంటి నిబంధనలు లేకుండా దుల్హన్ పథకం కింద రూ.50వేలు అందించాను అని చంద్రబాబు వివరించారు.

అడ్డగోలు నిబంధనలు

ముస్లిం వధూవరులు ఇద్దరూ 10వ తరగతి చదవి ఉండాలని, రాష్ట్రంలోనే నివసించాలని అప్పుడే దుల్హన్ పథకం వర్తిస్తుందని జగన్ అడ్డగోలు నిబంధనలు తీసుకొచ్చాడు. మరి తన పక్కనుండే సలహాదారులకు ఎందుకని ఎలాంటి నిబంధనలు పెట్టడు? టీడీపీ ప్రభుత్వం రాగానే ఎలాంటి నిబంధనలు లేకుండా, గతంలో మాదిరే దుల్హన్ పథకం అమలు చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా ఇచ్చింది. మరలా సంక్రాంతి పండుగకి సంక్రాంతికానుక ఇచ్చింది. పేదవాళ్లు అందరూ సంతోషంగా పండుగ చేసుకోవాలనే ఆనాడు రెండు కానుకలు ఇచ్చాను. రంజాన్ సందర్భంలో దానాలు చేసేవారు అల్లాకు దగ్గరవుతారని ప్రతీతి. అది కూడా విస్మరించి ఈ జగన్, రంజాన్ తోఫాను తొలగించాడు.

దుల్హన్ పథకానికి డబ్బుల్లేవంటున్న ముఖ్యమంత్రి, తన అసాక్షి పత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో 1000 కోట్లు దోచిపెట్టాడు. నాకు పేపర్, టీవీ లేదంటున్న జగన్ సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎవరబ్బ సొమ్మో చెప్పాలి. ముఖ్యమంత్రి నోరుతెరిస్తే అబద్ధాలే. నష్టాల్లో ఉన్నసాక్షి మీడియాకు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే కాసుల పంట పండింది అని ఆరోపించారు.

ముస్లింలకు రిజర్వేషన్ ఘనత టిడిపిదే

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఊరికే రిజర్వేషన్లు అనిచెప్పి అమలు చేయకుండా గాలికి వదిలేస్తే, దానిపై టీడీపీ ప్రభు త్వం హైకోర్ట్ లో, సుప్రీంకోర్టులో పోరాడింది. ఎంత డబ్బు ఖర్చైనా పరవాలేదు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని చెప్పాను. మైనారిటీల మనోభావాలను టీడీపీ ప్రభుత్వం గౌరవించింది కాబట్టే 316 దర్గాల మరమ్మతులకు ఆర్థిక సహాయం అందించింది. 1385 మసీదుల నిర్మాణానికి, 43 ఖబరిస్తాన్ లు, 65 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం నిధులిచ్చింది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఇవన్నీచేసినట్టు చంద్రబాబు వివరించారు.

ఇమామ్, మౌజన్ లకు దేశంలోనే తొలిసారి గౌరవవేతనం అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. ముస్లిం యువతకు విదేశీ విద్య అమలుచేశాం. 567 మంది ముస్లిం యువతీయువకుల్ని ప్రపంచంలోని అన్నిదేశాలకు విద్యాభ్యాసం కోసం పంపిన ఘనత టీడీపీదే. టీడీపీ ప్రభుత్వం రాగానే మరలా ముస్లిం యువతకు విదేశీవిద్య అమలు చేస్తాం. ఉన్నత చదువులు చదువుకోవాలన్న మీ పిల్లలఆశల్ని నిజం చేస్తాం. మసీదు స్థలాలకు పట్టాలులేవని, రూపాయి ఖర్చు లేకుండా వాటిని రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు. మీరు కోరిన దాన్ని మన ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పేదరికంలో మగ్గిపోతున్న ముస్లిం యువతకు, స్వయం ఉపాధి కింద ఒక్కొక్కరికి రూ.3లక్షల రుణం అందించి, రూ.లక్ష సబ్సిడీ అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వా నిదే. అది కూడా జగన్ రాగానే రద్దుచేశాడు.

ముస్లిం మైనారిటీలకు జగన్ రెడ్డి ఒక్క కార్యక్రమమైనా అమలు చేస్తున్నాడా? అని ప్రశ్నించారు. ఇక్కడి ఎమ్మెల్యే వంకర్రావు వ్యవహారశైలి చూశారా? మన బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు తొలగిస్తాడా? ఇసుక దోపిడీలో వంకర్రావు మునిగి తేలుతున్నాడు. మైనారిటీ సోదరుల పై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. ప్రశ్నించిన కొమ్మాలపాటి శ్రీధర్ ను మీ ఇళ్లల్లో ఉన్నాడని అరెస్ట్ చేసి లాక్కెళ్లారు అని ధ్వజమెత్తారు. ముస్లిం మైనారిటీలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రానివ్వను. మీ ప్రాణానికి నాప్రాణం అడ్డేస్తాను తప్ప మీకు ఇబ్బంది రానివ్వను. కానీ సరైన సమయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడో ఎవరికీ అర్థంకాదు. పిచ్చి తుగ్లక్ కంటే దారుణంగా తయారయ్యాడు. ముస్లింలకు అన్యాయం చేసి, వారి ప్రాణాలు తీస్తూ, వారికి మంత్రి పదవి ఇచ్చానంటే సరిపోతుందా? మీరే చెప్పండి? తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు రాజ్యసభ ఇచ్చింది. తన కేసుల మాఫీ కోసం దళారీల కోసం జగన్ రాజ్యసభ పదవి కట్టబెట్టాడు అని విమర్శించారు.

న్యాయస్థానాలే రక్ష

జీవోనెం-1ని సుప్రీంకోర్టు తప్పపట్టింది. న్యాయస్థానాలు లేకపోతే ఈ సైకో మనల్ని బతకనిచ్చేవాడు కాదు. తానే బాబాయ్ ని చంపి, ఆ నేరాన్ని నాపైకి నెట్టాలని చూశా డు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే వీళ్ల దుర్మార్గం ప్రజలకు తెలిసేది కాదు. బాబాయ్ని చంపిన వ్యవహారంలో తాను నిర్దోషినని అవినాశ్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. తండ్రిని చంపిన వారిని శిక్షించడానికి కూతురు పోరాడుతుంటే, ఆమెను వేధిస్తున్నారు. జగన్ కు తనమన అనే తేడా లేదు అని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో మైనారిటీల పై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. నరసరావు పేట లో షేక్ ఇబ్రహీంను దారుణంగా చంపారు. మైనారిటీల స్థలాన్ని ఆక్రమించడం పై ప్ర శ్నించడమే ఆయన చేసిన నేరం. రహమత్ అలీని తీవ్రంగా గాయపరిచారు.

పలమ నేరు ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుతున్న చిన్నారి మిస్బాను బలితీసుకున్నా రు. స్థానిక వైసీపీ నేత సునీల్ తన కూతురు చదువులో ముందుండాలని, ప్రిన్సిపాల్ తో కలిసి మిస్బాను వేధించడంతో, తాను ఆత్మహత్య చేసుకుంది. నంద్యాలలో అబ్దుల్ సలాం.. రాజమహేంద్రవరంలో అబ్దుల్ సత్తార్ ల కుటుంబాల్ని బలి తీసుకుంది ఎవరు? రాయచోటిలో అంగన్ వాడీ టీచర్ అయిన నజీరాపై దేశద్రోహం కేసు పెట్టారు. తల్లిని, బిడ్డను కాపాడుకోవడానికి తనకు అంగన్ వాడీ ఉద్యోగమే దిక్కని చెప్పినా వినకుండా ఆమెను వేధించారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఏమైంది. ఎంతోమంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోతే, ఒక్క కుటుంబాన్ని అయినా పరామర్శించాడా? మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరులోని 100 ముస్లిం కుటుంబా లు ఊరు విడిచి రావడానికి అక్కడి ఎమ్మెల్యేనే కారణం. గురజాల నియోజకవర్గంలో ముస్లిం బాలికపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అత్యాచారం చేస్తే ఎవరిపైనా ఎలాంటి చర్యలు లేవు. పెదకూరపాడులో రంజాన్ మాసంలో ముస్లింల ఇళ్లలో పోలీసులు చొరబడటం ఏమిటి? మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఏమైనా టెర్రరిస్టా డెకాయిట్టా? ఆయన్ని వెతికే నెపంతో మీ ఇళ్లల్లోకి పోలీసుల్ని పంపడం సైకోపాలన కాక ఏమిటి? అని ప్రశ్నించారు.

 

Tags: ap political newschandrababuchandrababu latest speechChandraBabu Naiduchandrababu naidu latest meetingchandrababu naidu speechchandrababu on minoritieschandrababu speechcm chandrababucm chandrababu naiducm chandrababu naidu special offer to minoritiesDalit Bandhu CBNDalitBandhuCBNmusilm minoritiesnara chandrababu naiduTDPTDP Latest News
Previous Post

వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : లచ్చుమర్రి గ్రామస్తులకు నారా లోకేష్ హామీ

Next Post

పేదలందర్నీ సంపన్నులను చేయటమే నా ధ్యేయం – సత్తెనపల్లి సభలో చంద్రబాబు వెల్లడి

మరిన్ని వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

బలగాల హేతుబద్దీకరణ!

చైతన్యరధం
@ March 13, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist