యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం ధర్మవరం నియోజకవర్గంలో దుమ్మురేపింది. రాప్తాడు నియోజకవర్గం పైదిండి నుంచి ప్రారంభమైన 57వరోజు పాదయాత్ర... మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే స్వర్ణకార కార్మికులను చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం, దుల్హన్ పథకాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా అమలుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ...
మరింత సమాచారంశ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే రజక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి రాగానే చేనేతలకు ముడిసరుకు సబ్సిడీ, సబ్సిడీరుణాలను అందజేసి ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత...
మరింత సమాచారంటిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సత్యసాయి మంచినీటి పథకాన్ని దత్తత తీసుకొని మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
మరింత సమాచారంLIVE : 58వ ధర్మవరం నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర : https://www.youtube.com/watch?v=Qrri7VqwjrI
మరింత సమాచారంఇప్పటి వరకు నడిచిన దూరం 732.1 కి.మీ. ఈరోజు నడిచిన దూరం 13.0 కి.మీ. 58వరోజు (2-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు: ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం...
మరింత సమాచారంఅధికార పార్టీలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఓటమి భయం వైసీపీ నాయకులను వెన్నాడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీ మూకలతో అరాచకం సృష్టించేందుకు...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.