Telugu Desam

తాజా సంఘటనలు

తీర్పును 27కి వాయిదా వేసిన నాంపల్లి సీబీఐ కోర్టు హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసుకున్న అభ్యర్థనను...

మరింత సమాచారం
పెట్టుబడులు! ఉపాధి కల్పన!!

వికసిత్‌ ఆంధ్ర సాధనకు ప్రభుత్వ ప్రాధాన్యతలు త్వరలో ది బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ తెస్తున్నాం పాలసీ రూపకల్పనలో సలహాలు, సూచనల స్వీకరణ పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు...

మరింత సమాచారం
కోర్టులో జగన్‌ కేసుల పేపర్లు ఏమైనా తగులబడ్డాయా?

ప్రజల్లో కోర్టుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి 12 ఏళ్లయినా విచారణ జరపకపోవడంలో అర్థమేంటి? జగన్‌రెడ్డి, విజయసాయిలకు ఎందుకు శిక్ష పడలేదు? సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌ను కోరుతున్నా...జవాబు కావాలి...

మరింత సమాచారం
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ‘ఆరియా గ్లోబల్‌’

బయో సింథటిక్‌ ఉడ్‌, హైడ్రో ఫోయిల్‌ బోట్ల తయారీ కంపెనీల ఏర్పాటుకు సంసిద్ధత రూ. 300 కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడి మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డితో...

మరింత సమాచారం
కల్తీ మద్యం నుంచి విముక్తి

అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం గంజాయి, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు ఎంఎన్‌సీ డిస్టిలరీస్‌ సమావేశంలో...

మరింత సమాచారం
మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చేయూత

పెద్దదిక్కును కోల్పోయిన 8 కుటుంబాలకు పరిహారం రెండేళ్లుగా తిరిగినా పట్టించుకోని గత ప్రభుత్వం కూటమి వచ్చిన రెండు నెలల్లోనే పరిష్కారం సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్న మత్స్యకారులు...

మరింత సమాచారం
ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం

2029 నాటికి ఇళ్లు లేని ప్రతి పేదవానికి పక్కాగృహం కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి ఇబ్రహీంపట్నం, మైలవరంలో లేఅవుట్‌ల...

మరింత సమాచారం
పిన్నెల్లి అనుచరులు భూమి కబ్జా చేశారు

ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారు... ప్రజావినతుల దినంలో బాధితురాలి ఆవేదన న్యాయం చేయాలని మంత్రి సవితకు ఫిర్యాదు మంగళగిరి(చైతన్యరథం): మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరు లు...

మరింత సమాచారం
నేడు 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

దేశంలోనే మొదటిసారిగా భారీస్థాయిలో నిర్వహణ రూ.4,500 కోట్ల ఉపాధి నిధులతో పనులకు తీర్మానాలు 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన గ్రామాల ఆదాయం...

మరింత సమాచారం
తప్పు జరిగుంటే శిక్ష : సీఎం చంద్రబాబు నాయుడు

ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఐదేళ్లలో 119 ఘటనలు.. 120 మరణాలు సేఫ్టీ నిబంధనలు పాటించడంలో...

మరింత సమాచారం
Page 467 of 775 1 466 467 468 775

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist