Telugu Desam

చైతన్యరధం

రైతు భరోసా పేరుతో వంచన

అసమర్థ పాలనతో వ్యవసాయరంగం నిర్వీర్యం పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులకు చేసింది శూన్యం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు దగా రైతులను ఏ విధంగానూ ఆదుకోని జగన్‌రెడ్డి ప్రభుత్వం...

మరింత సమాచారం
గిరిజనులకు మెరుగైన వైద్యం

ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు త్వరలో 7 ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు సాలూరు టౌన్‌లో హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి తెస్తున్న అప్పే రోజుకి రూ.257 కోట్లు

ప్రతి రోజు చెల్లిస్తున్న వడ్డీ రూ.80 కోట్లు రోజువారీ ఖర్చు రూ.698 కోట్లు.. సొంత ఆదాయం రూ.264 కోట్లే ఇతర అప్పులు, పెండిరగ్‌ బకాయిలు కలిపి జగన్‌రెడ్డి...

మరింత సమాచారం
విశ్వసనీయత అనే పదం వాడే అర్హతే లేదు

టీడీపీ-జనసేనల పొత్తు ధర్మం చూసి బెంబేలు నిన్ను తరిమికొట్టేందుకు ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారు జగన్‌రెడ్డిపై కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజం అమరావతి,చైతన్యరథం: ఎన్నికల ముందు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా...

మరింత సమాచారం
రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట

అమరావతి, చైతన్యరథం: రాజధాని అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీ సులను ఏపీ హైకోర్టు...

మరింత సమాచారం
రాజకీయ భవిష్యుత్తుకు నాదీ హామీ

అమరావతి,చైతన్యరథం: తొలి జాబి తాలో టిక్కెట్లు రాని వారు, సీట్లు ప్రకటిం చని స్థానాల ఆశావావహులు టీడీపీ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడును...

మరింత సమాచారం
ఎన్నికల యుద్ధానికి సై..!

ఓటే మన బలమైన ఆయుధం ఎన్నికల సమయంలో యువత చురుకైన పాత్ర పోషించాలి సాలూరు ప్రజలకు భువనమ్మ పిలుపు సాలూరు, చైతన్యరథం: త్వరలో రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో...

మరింత సమాచారం
విహారిని వేధించారు..అతనికి అండగా ఉంటాం

అమరావతి, చైతన్యరథం:వైసీపీ ప్రతీ కార, రాజకీయ కక్ష పూరిత చర్యలకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తలొగ్గడం సిగ్గుచేటని టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు...

మరింత సమాచారం
భారత క్రికెటర్‌ కంటే వైకాపా నాయకుడే ముఖ్యమా?

అమరావతి, చైతన్యరథం: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు భారత క్రికెటర్‌కంటే వైకాపా నాయకుడే ముఖ్య మా అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిలదీశారు. గాయాలను లెక్కచేయకుం డా...

మరింత సమాచారం
వైసీపీ తాలిబాన్ల పాలనలో క్రీడాకారులు కూడా పారిపోవాల్సిందే

రెండు నెలల తర్వాత విహారీ ఏపీ తరుపున ఆడాలని ఆహ్వానిస్తున్నా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అమరావతి, చైతన్యరథం: జగన్మో హన్‌రెడ్డి జమానాలో ఆడుదాం...

మరింత సమాచారం
Page 592 of 710 1 591 592 593 710

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist