Telugu Desam

చైతన్యరధం

సిగ్గు లేని జగన్‌ పత్రిక తప్పుడు రాతలు రాస్తోంది: అచ్చెన్నాయుడు

గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమనడం సిగ్గుచేటు తప్పుడు రాతలు రాస్తే జనం ఉమ్మేస్తారు జలవనరులశాఖ అధికారులతో సమీక్షలు చేసి ఈ ప్రభుత్వం సాధించింది...

మరింత సమాచారం
అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 217 రద్దుచేస్తాం

చెరువులు తిరిగి మత్స్యకారులకు అప్పగిస్తాం నిబంధనలను తొలగించి మత్స్యకారులను ఆదుకుంటాం ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలకు తేడా తెలియని సీఎం మత్స్యకారులతో ముఖాముఖిలో యువనేత లోకేష్‌ తుని: మత్స్యకారుల...

మరింత సమాచారం
బాధ్యత లేని ప్రభుత్వం ఇది తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి నేనే లేఖరాస్తా: చంద్రబాబు

విపత్తుల్లో కేంద్ర సాయం కోరాలని కూడా ఈ సీఎంకు తెలియదా రైతుల బాధలు పట్టించుకోని వీళ్లను దేవుడు కూడా క్షమించడు ప్రాజెక్ట్‌ల గేట్ల నిర్వహణ చెయ్యలేని అసమర్థ...

మరింత సమాచారం
నేటి నుంచి లోకేష్‌ పాదయాత్ర పున:ప్రారంభం

18న ముగింపు, 20న భోగాపురం సమీపంలో ముగింపు సభ హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌, ఇరు పార్టీల అగ్రనేతలు కాకినాడ : టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం...

మరింత సమాచారం
ఎన్నికల ముందు నోటిఫికేషన్ల పేరుతో జగన్‌రెడ్డి డ్రామాలు: అశోక్‌బాబు

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల రాజకీయ దురుద్దేశంలో భాగమే పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి తగిన సమయం ఇవ్వకపోవడం నిరుద్యోగుల్ని వంచించడమే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఏటా డీఎస్సీ...

మరింత సమాచారం
ఓటర్ల జాబితా అక్రమాలను ప్రక్షాళన చేయాలి

డబుల్‌ ఎంట్రీలను వెంటనే తొలగించాలి నెల తరువాత కూడా ముసాయిదా జాబితాలో తప్పులున్నాయి సక్రమంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలివ్వాలి తుది జాబితాలో తప్పులు రాకుండా చర్యలు తీసుకోవాలి...

మరింత సమాచారం
ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో కూడా చెప్పలేని ప్రభుత్వమిది

ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో కూడా చెప్పలేని ప్రభుత్వమిది ఎంత పరిహారం ఇస్తారు.. ఎందరు రైతులకు బీమా చేశారు జగన్‌ సమాధానం చెప్పాలని చంద్రబాబు...

మరింత సమాచారం
మానవ వైఫల్యం వల్లే రైతులకు తీవ్ర నష్టం

నేను పర్యటనకు వస్తున్నానని తెలిసి నేడు జగన్‌ బయటకొచ్చాడు అహంకారంతో విర్రవీగితే తెలంగాణ పరిస్థితే ఇక్కడా ఈ ప్రభుత్వం పరిహారం పెంచి ఇవ్వకపోతే.. 3 నెలల తర్వాత...

మరింత సమాచారం
ఓటమి భయంతోనే వైసీపీ దుశ్చర్యలు: లోకేష్‌

అమరావతి: బాపట్ల మండలం బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహం కూల్చివేతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తీవ్రంగా ఖండిరచారు. ఓటమి భయంతో వైసీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని...

మరింత సమాచారం
పట్టిసీమ, డ్రైనేజీ వ్యవస్థపై జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం

మూడు రోజులైనా చేలల్లోంచి కదలని నీరు నీటిలో నానుతున్న వరి అమరావతి : మిచౌంగ్‌ తుఫాన్‌ మిగిల్చిన విషాదం నుంచి రైతాంగం తేరుకోలేదు. చెరువులను తలపిస్తున్న పంట...

మరింత సమాచారం
Page 659 of 726 1 658 659 660 726

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist