Telugu Desam

తాజా సంఘటనలు

నాసిరకం మద్యంతో వేల కోట్లు దోచారు

జే బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారు నచ్చిన కంపెనీలకే ఆర్డర్లతో భారీగా వసూళ్లు సిట్‌ ఏర్పాటు రోజే డాక్యుమెంట్ల దహనం అక్రమాలు మొత్తం పూర్తిగా బయటపెడతాం బాధ్యులపై...

మరింత సమాచారం
తల్లికి వందనంపై త్వరలోనే గైడ్‌లైన్స్‌

అమరావతి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వెల్లడిరచారు. ఇందుకు సంబంధించిన గైడ్‌ లైన్స్‌ను...

మరింత సమాచారం
అమర్‌నాథ్‌, దళిత డ్రైవర్‌ హత్యపై చర్చకు సిద్ధమా?

బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు? కార్పోరేషన్లకు ఎందుకు నిధులివ్వలేదు? అబద్ధాలు చెప్పి పారిపోవడం సరికాదు వైసీపీ సభ్యులు సమాధానం చెప్పాలి మండలిలో బొత్స వ్యాఖ్యలకు లోకేష్‌ కౌంటర్‌...

మరింత సమాచారం
దళితులకు మేనమామ అని..దగా చేశావ్‌

వారి సంక్షేమంపై మాట్లాడే హక్కు మీకు లేదు తమ ప్రభుత్వంలో మెరుగైన సౌకర్యాలు రూ.143 కోట్లతో వసతిగృహాల్లో మరమ్మతులు మండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అమరావతి(చైతన్యరథం): దళితులకు...

మరింత సమాచారం

త్వరలో ప్రారంభం కానున్న పనులు మంగళగిరి(చైతన్యరథం): మంత్రి నారా లోకేష్‌ చొరవతో మంగళగిరి నియోజక వర్గంలోని మూడు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.86 కోట్ల నిధులు మంజూర...

మరింత సమాచారం
ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

దశలవారీగా స్కూళ్లలో ప్రహరీగోడల నిర్మాణం నాడు-నేడు అక్రమాలపై విచారణ జరిపి చర్యలు శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని...

మరింత సమాచారం
ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా...

మరింత సమాచారం
న్యాయం చేస్తాం

అమరావతి (చైన్యరథం): సాయి సాధన చిట్‌ఫండ్స్‌ బాధితులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్‌...

మరింత సమాచారం
సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత రాష్ట్రంగా ఏపీ

ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యత పెంపొందించాలి సమర్థవంతంగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ వినియోగం ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే పొందేలా చూడాలి దీని ఉపయోగితపై ప్రజల్లో అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్లు...

మరింత సమాచారం
గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ

తిరుపతిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ రూ.1000 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ఉపాధి ఏడాదికి...

మరింత సమాచారం
Page 275 of 744 1 274 275 276 744

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist