Telugu Desam

తాజా సంఘటనలు

న్యూఢిల్లీ: వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు...

మరింత సమాచారం

న్యూఢిల్లీ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ రాజ్‌ కసిరెడ్డి...

మరింత సమాచారం
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ

రానున్న వర్షాకాలంలో డ్రోన్లు, యాప్‌ల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి అధికారులు, సిబ్బంది ప్రోయాక్టివ్‌గా వ్యవహరించాలి అలసత్వాన్ని సహించేది లేదు కోవిడ్‌ పై ఆందోళన అనవసరం- జాగ్రత్తలు...

మరింత సమాచారం
ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది కీలక పాత్ర

కల్పితాలు కాకుండా వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఒకరి మెప్పుకోసం తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదు జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి డా.డోలా శ్రీ...

మరింత సమాచారం
రైతుల మేలుకు కలిసి పనిచేస్తాం

హైదరాబాద్‌ (చైతన్యరథం): రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమష్టిగా రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌,...

మరింత సమాచారం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌...

మరింత సమాచారం
2029లో వైసీపీకి అంత్యక్రియలే

టీడీపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్‌ బ్రాండ్‌ దేశానికే దిక్సూచిగా చంద్రబాబు నాయుడి విజన్‌ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం విషయంలో తాత, తండ్రికి దీటుగా లోకేష్‌ మూడు తరాలతో కలిసి...

మరింత సమాచారం
టీడీపీకి పునాది కార్యకర్తలే

వారివల్లే 43 ఏళ్లుగా ఆటుపోట్లు తట్టుకుని ఎగురుతున్న పసుపు జెండా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఎన్నికల్లో ఇచ్చిన...

మరింత సమాచారం
చరిత్రలో నిలిచేలా కడప మహానాడు

కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి అన్ని నియోజకవర్గాల నుంచీ భారీగా జనసమీకరణకు కార్యాచరణ కడప (చైతన్యరథం): కడప గడ్డపై మొదటి సారిగా జరుగుతున్న టీడీపీ మహానాడును చరిత్రలో...

మరింత సమాచారం
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు

పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చ అమరావతి: రెండ్రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢల్లీికి వెళ్లారు. శుక్రవారం ఏడుగురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు....

మరింత సమాచారం
Page 212 of 746 1 211 212 213 746

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist