Telugu Desam

తాజా సంఘటనలు

మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

అమరావతి: ఒక అభాగ్యురాలికి పెన్షన్‌ పునరుద్ధరించి మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో సోమవారం పెన్షన్ల కోలాహలం నెలకొంది. సీఎం చంద్రబాబు సైతం ఎన్టీఆర్‌ భరోసా...

మరింత సమాచారం
జీతం తీసుకోవాలనిపించటం లేదు

తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నా నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యలు గొల్లప్రోలు: ఖజానాలో నిధులు...

మరింత సమాచారం
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ (ఏ.పి.ఓ.ఎస్‌.ఎస్‌) పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌...

మరింత సమాచారం
పింఛన్‌ @ 95 శాతం

అమరావతి (చైతన్య రథం): ఏపీ చరిత్రలో సోమవారం రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95.02 శాతం మేర లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం...

మరింత సమాచారం
రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పండుగ

మాటిచ్చినట్లుగానే తొలి నెల నుంచే పింఛన్లు పెంచి పంపిణీ 65.31 లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.4408 కోట్లు ఖర్చు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా....మీ...

మరింత సమాచారం
యువనేత లోకేష్‌ ఇలాకాలో పెన్షన్ల పండుగకు శ్రీకారం!

మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం ఉదయం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం...

మరింత సమాచారం
జగన్‌ రెడ్డీ.. నిర్వాకంతో సామాన్యుడి బతుకు నరకం

అమరావతి: విధి నిర్వహణలో దేశ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. లద్దాఖ్‌లో టీ-72 యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ఘటనలో ఏపీకి చెందిన...

మరింత సమాచారం
టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి: ఏపీలో 16వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు...

మరింత సమాచారం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న

వృద్ధులకు రూ.7000 పెన్షన్‌ పంపిణీ రాజకీయ లబ్ధికోసం నాడు పండుటాకులను ఇబ్బంది పెట్టిన జగన్‌ మండుటెండల్లో తిప్పించి 60 మంది ప్రాణాలు తీసిన జగన్‌ రెడ్డి జగన్‌...

మరింత సమాచారం
ఆలోచనా వైవిధ్యం

అమరావతి: ఏపీ చరిత్రలో సోమవారం రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95.02 శాతం మేర లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ...

మరింత సమాచారం
Page 512 of 778 1 511 512 513 778

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist