Telugu Desam

ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్‌పై చర్య తీసుకోవడం దారుణం

అమరావతి: సమస్యలను పరిష్కరించలేని దద్దమ్మ ప్రభుత్వం.. సమస్యలపై నిలదీసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. అనంతపురంలో ‘‘సేవ్‌...

మరింత సమాచారం
మాధవ్‌పై లేని చర్యలు నాపై ఎందుకు?

ఎస్పీ ఫకీరప్పపై ఆరోపణలు లేవా? ఆయనపై చర్య తీసుకుంటారా? ఎస్సీననే నన్ను అన్యాయంగా తొలగించారు ఎన్‌హెచ్‌ఆర్‌సి కి ఫిర్యాదు చేస్తా లక్షలు దోచుకుంటున్న వారిని వదిలేసి నాపై...

మరింత సమాచారం
వైసీపీకి కాలం చెల్లింది

. అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌ వైసీపీ . టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అమరావతి: రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళితుల  భద్రత ప్రశ్నార్థకం

నేరాలు, ఘోరాలతో నిండిపోయిన రాష్ట్రం అమసర్ధ పాలనకు నిదర్శనం ఎన్సీఆర్బీ రిపోర్టు మాజీ మంత్రి పీతల సుజాత అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళి తులు, గిరిజనులకు...

మరింత సమాచారం
నేడు చిత్తూరులో నారా లోకేష్‌ పర్యటన

అమరావతి: కుప్పంలో వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్టుచేసిన టిడిపి నేతలను యువనేత నారా లోకేష్‌ మంగళవారం పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 1.45కి నారా లోకేష్‌ రేణి గుంట...

మరింత సమాచారం
కుప్పం కేడర్‌పై అక్రమ కేసులు

.దాడిచేసిన వారిని వదిలి మావాళ్లపై కేసులు బనాయిస్తారా? .డీజీపీ సమాధానం చెప్పి తీరాల్సిందే! .తప్పుచేసిన పోలీసులను వదిలేది లేదు .నేతల అరెస్టులను ఖండిరచిన అధినేత చంద్రబాబునాయుడు అమరావతి:...

మరింత సమాచారం
వందసార్లయినా జైలుకెళ్తాం : టీడీపీ కార్యకర్త

.కుప్పంలో టిడిపి కార్యకర్త ముఖేష్‌ రణన్నినాదం! .చిద్విలాసంగా జైలుకెళ్లిన కుప్పం హీరోలు .పార్టీ అండగా ఉంటుందని అధినేత అభయం  కుప్పం :  ఆకలిగొన్న పేదవాడి పొట్టనింపేందుకు కుప్పంలో...

మరింత సమాచారం
గిరిజన దోహ్రి జగన్‌రెడ్డి

.900కుపైగా నామినేటెడ్‌ పదవుల్లో ఒక్కరూ ఎస్టీ లేరు .తమ బాధలు గవర్నర్‌ వద్ద వెళ్లబోసుకున్న గిరిజన నేతలు విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరు వాత 12...

మరింత సమాచారం
కొవ్వూరు అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యం

అమరావతి: వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడి కొవ్వూ రు అర్బన్‌ బ్యాంకు ఎన్నికలను రద్దు చేయించిదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. మంగళగిరి లోని టీడీపీ కేంద్ర...

మరింత సమాచారం
వైసిపి అనుబంధ సంస్థగా మారిన సిఐడి

అమరావతి: ఎపి సిఐడి వైసిపి అనుబంధ విభాగంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. జగన్‌ రెడ్డి మూర్కత్వాన్ని ప్రశ్నించిన వారిని...

మరింత సమాచారం
Page 727 of 749 1 726 727 728 749

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist