Telugu Desam

తాజా సంఘటనలు

ఎపి టెట్‌ పరీక్షా ఫలితాలు విడుదల

అమరావతి,చైతన్యరథం: నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఎపి టెట్‌ ఫలితాలను మంగళవారం రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశాను....

మరింత సమాచారం
దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సొబగులు

అమరావతి,చైతన్యరథం: ‘భారత దేశం మెచ్చేలా, జాతి మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దాం... దీనికి...

మరింత సమాచారం
ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్‌ ఏర్పాటు : మంత్రి నారా లోకేష్‌ హామీ

అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ‘‘ప్రజాదర్బార్‌’’ కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ...

మరింత సమాచారం
సకాలంలో విత్తనాలు సరఫరా చేయండి

అమరావతి, చైతన్యరథం: ఖరీఫ్‌ పంట కాలం ప్రారంభమై కురుస్తున్న వర్షాలకు నారుమళ్ళు, విత్తనాలు నాటడం తదితర వ్యవసాయ పనులు సాగుతున్న దృష్ట్యా వ్యవసాయ శాఖ సిబ్బంది వారి...

మరింత సమాచారం
ఉప్పొంగిన కుప్పం!

కుప్పం (చైతన్యరథం): కుప్పం ఉప్పొంగిపోయింది. అఖండ విజయాన్ని సాధించి రాష్ట్రాధినేతగా సొంత నియోజకవర్గానికి వస్తున్న చంద్రబాబును చూసేందుకు, పలకరించేందుకు అశేషంగా కదలివచ్చిన జనవాహనితో కుప్పం ఉప్పొంగిపోయింది. రోడ్డు...

మరింత సమాచారం
అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేం

అమరావతి,హైదరాబాద్‌: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హయగ్రీవ...

మరింత సమాచారం
పోలీసులు కొట్టడంవల్లే నారాయణ మృతి

26 జిల్లాలలో వైసీపీ కార్యాలయల కోసం 2 ఎకరాల చొప్పున అక్రమంగా స్థలాల కేటయింపు రూ. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతి...

మరింత సమాచారం
ప్రజాకాంక్ష నెరవేరుస్తా

కూటమి ముందున్న సవాళ్లు అధిగమిస్తాం వైసీపీ పాలనా వైఫల్యాలపై త్వరలో శ్వేతపత్రాలు రైతు పాసు పుస్తకాలపై రాజముద్ర వేస్తాం కుప్పం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు వెల్లడి...

మరింత సమాచారం
దాడిశెట్టి రాజా.. నోరు అదుపులో పెట్టుకో

ఇచ్చిన హామీల అమలు చేస్తున్న చంద్రబాబుపై హర్షం రాష్ట్రంలో సంబరాలు మొదలయ్యాయి పింఛన్‌దారులను మోసం చేసిన జగన్‌రెడ్డి హామీల అమలుపై జగన్‌రెడ్డి చర్చకు సిద్దమా? అన్నప్రాసన రోజే...

మరింత సమాచారం
పతిపక్ష నేతగా అవసరం లేదని ప్రజలే తీర్పునిచ్చారు

అమరావతి,చైతన్యరధం: తనకు ప్రతిపక్షపార్టీ నేత హోదా కల్పించాలంటూ స్పీకర్‌ అయన్యపాత్రుడుకు వైసీపీ శాసనసభాపక్ష నేత వైస్‌ జగన్‌రెడ్డి లేఖ రాయడంపై మంత్రులు, టీడీపీ నేతలు మండిపడ్డారు. గత...

మరింత సమాచారం
Page 458 of 719 1 457 458 459 719

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist