Telugu Desam

తాజా సంఘటనలు

అభివృద్ధిలో మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

మంగళగిరి: ఇంట్లో పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా అది మహిళలకే సాధ్యమని నారా బ్రాహ్మణి అన్నారు. తగినంత ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు....

మరింత సమాచారం
ప్రశాంతమైన గోదావరి జిల్లాలను పులివెందుల్లా మార్చారు

కాకినాడను డ్రగ్‌ సిటీగా చేశారు మీరు వేసే ఓటు జగన్‌ గుండెల్లో దిగాలి కూటమి ప్రభుత్వం రాగానే మీ ఫొటోలతో భూమి పాస్‌ పుస్తకాలు సైకిల్‌, గ్లాసు,...

మరింత సమాచారం
మేం వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి, జైళ్లలోనైనా ఉండాలి!

చట్టాలను అతిక్రమించిన వారి భరతం పట్టేందుకే రెడ్‌బుక్‌ నాయకులను తయారుచేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతల భూకబ్జాలు, రెవిన్యూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం రాజంపేటను జిల్లా...

మరింత సమాచారం
జనం భూములు జగన్‌ గుప్పిట్లో..!!

భూహక్కు’తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవు పట్టాదార్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్మ లేకిచేష్టలు అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేస్తాం జగన్‌ శవరాజకీయాలకు అవ్వ తాతలు బలి...

మరింత సమాచారం
జగన్‌రెడ్డిది దాడులు, దోపిడీల ప్రభుత్వం

గుడివాడ: జగన్‌రెడ్డిది డబుల్‌ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ విమర్శించారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కృష్ణా...

మరింత సమాచారం
భూమి మీది..బొమ్మ జగన్‌దా?

ఎన్నికల యుద్ధంలో 5 కోట్ల ప్రజలదే గెలుపు విధ్వంసం..అభివృద్ధికి మధ్య జరిగే ఎన్నికలివి సైకో వస్తే రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుపైనే మలి...

మరింత సమాచారం
ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే కూటమి మేనిఫెస్టో!

మేలుకో ఆంధ్రుడా... ఎన్నాళ్లీ కుల, మతాలపేరుతో కుంపట్లు? సింగిల్‌ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీచేస్తాం చేసిన తప్పుకు జగన్‌ ను వదిలిపెట్టం...చట్టపరిధిలో చర్యలు తప్పవు ముస్లింలు తప్పుడు ప్రచారాన్ని...

మరింత సమాచారం
పింఛను మరణాలు ప్రభుత్వ హత్యలే!

పండుటాకుల ఉసురు సీఎం, సీఎస్‌కు తగలకపోదు డబ్బులు అకౌంట్లో వేస్తే వృద్ధులు తీసుకోగలుగుతారా? పెన్షన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిప్పి అవస్తలు పెట్టారు అధికారంలోకి రాగానే రూ.4వేలు...

మరింత సమాచారం
ఒక్క నోటిఫికేషన్‌తో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ

చంద్రగిరి(చైతన్యరథం): పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఒకే నోటిఫికేషన్‌తో భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చెప్పారు. చిత్తూరు...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి కుట్రలో పండుటాకుల విలవిల 

పింఛన్ల  కోసం బ్యాంకుల వద్ద బారులు తీరిన వృద్దులు దివ్యాంగులు మండుటెండల్లో పడిగాపులు అయినప్పటికీ అందని పింఛన్లు అమరావతి,చైతన్యరథం: సచివాలయాల, రెవిన్యూ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు...

మరింత సమాచారం
Page 509 of 749 1 508 509 510 749

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist