Telugu Desam

తాజా సంఘటనలు

సంక్షేమంపై చర్చకు మేం రెడీ… జగన్‌ సిద్ధమా?

అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్‌ పీహెచ్‌డీ  చంద్రబాబు వస్తే పెట్టుబడులు...జగన్‌ వస్తే దాడులు! ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ఆర్కేను ప్రజలు నిలదీయాలి ఈ ఉగాదితోనైనా విధ్వంసపాలన నుంచి...

మరింత సమాచారం

అమరావతి (చైతన్యరథం): బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్‌ పంచాగ శ్రవణం నిర్వహించారు. అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందన్నారు. కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు నాయుడి ప్రతిష్ట రానున్న...

మరింత సమాచారం
ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడింది జగన్‌ ఒక్కడే

1500 బస్సులు..రూ.15 కోట్ల ఖర్చు...ఇదీ జగన్‌ సభల తీరు ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? 42 ఏళ్ల టీడీపీ ఏనాడూ ఆస్తులు పోగేసుకోలేదు...ప్యాలెస్‌లు, బంగ్లాలు కట్టుకోలేదు రాష్ట్రం...

మరింత సమాచారం
వాలంటీర్ల జీతం రూ. 10 వేలు

అమరావతి(చైతన్యరథం): వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది రోజున తీపి కబురు చెప్పారు. వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. వారికి ఇప్పుడిస్తున్న నెలకు రూ. 5 వేల...

మరింత సమాచారం
రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయి

కొత్త ఏడాదిలో ప్రజలకు సాధికారత రావాలి..రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల క్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ...

మరింత సమాచారం
అన్నయ్యలా అండగా ఉంటా..ఎంత వరకైనా చదివిస్తా

చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు మా కుటుంబంపై బురద జల్లేందుకు వ్యక్తిగత సమాచారం సేకరించిన సీఐడీ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పత్రాలు దగ్ధం సిట్‌...

మరింత సమాచారం
అంబేద్కర్‌ను అవమానించి విగ్రహాలు పెడతారా?

అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అండతోనే గిరిజనులపై ఎమ్మెల్సీ అనంతబాబు దాష్టీకాలు కొనసాగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆత్మబంధువు,...

మరింత సమాచారం
ఈ పాపం వైసీపీదే

దాడులు, విధ్వంసాలతో ప్రజాతీర్పును మార్చలేరని స్పష్టీకరణ టీడీపీ కేడర్‌ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరిక అమరావతి (చైతన్యరథం): ఓడిపోతున్నామన్న ఉక్రోషంతోనే వైసీపీ రౌడీమూకలు ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నాయని...

మరింత సమాచారం
బూతులు.. దాడులు.. జగన్‌!

టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు క్రోసూరులో పార్టీ కార్యాలయం దగ్ధంపై ఆగ్రహం ఓటమి ఖాయమని తేలటంతో వైసీపీ మూకలకు దిక్కుతోచటం లేదని విమర్శ అమరావతి (చైతన్యరథం): తిరిగి...

మరింత సమాచారం
దివ్యాంగుల పింఛన్‌ రూ. 6 వేలు

అమరావతి (చైతన్యరథం): అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పింఛన్‌ను రూ. 6 వేల రూపాయలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో...

మరింత సమాచారం
Page 524 of 749 1 523 524 525 749

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist