[embeddoc url="/wp-content/uploads/2024/01/31122023.pdf" download="all" viewer="browser"]
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు.
లోక్భవన్లో ఏపీ లోకాయుక్తగా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మల్లికార్జునరావు గారు ప్రమాణస్వీకారం చేశారు.