Telugu Desam

తాజా సంఘటనలు

అన్ని వర్గాలకూ మేలు చేకూర్చేలా కేంద్ర బడ్జెట్‌

అమరావతి (చైతన్యరథం): కేంద్ర ప్రభ్వు బడ్జెట్‌ కేటాయింపులు అన్ని వర్గాలవారికి మేలుచేర్చేలా ఉనాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు....

మరింత సమాచారం

జగన్‌ రెడ్డి పెట్టిన ఫీజు బకాయిలు రూ.4,271 కోట్ల బటన్‌ నొక్కుడుతో చేసిన బడాయి వేధింపులకు దిగిన విద్యాసంస్థలు విలవిల్లాడిన తల్లితండ్రులు సిగ్గు వదిలేసి తగుదునమ్మా అని...

మరింత సమాచారం
క్రీడాకేంద్రంగా కర్నూలు

కర్నూలు స్టేడియంను ఆభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతాం ఎంపీ నాగరాజు, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు ఉద్ఘాటన డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీని సందర్శించిన ఎంపీ, శాప్‌ ఛైర్మన్‌ డీఎస్‌ఏ నిర్వహణ...

మరింత సమాచారం
తోలు ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన

గిద్దలూరు (చైతన్యరథం): ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం, యడవల్లి గ్రామంలో తోలు ఉత్పత్తుల తయారీ పరిశ్రమ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక...

మరింత సమాచారం
గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో మీనోత్సవం

పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, డోలా 20 లక్షల చేపపిల్లలను విడిచిపెట్టిన మంత్రులు వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని మంత్రుల ధ్వజం కూటమి ప్రభుత్వం రైతుల...

మరింత సమాచారం
బడ్జెట్‌.. మధ్య తరగతికి భారీ ఊరట

జల్‌జీవన్‌ మిషన్‌ పొడిగింపుతో ఏపీకి మేలు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢల్లీి: కేంద్ర బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు...

మరింత సమాచారం
కేంద్ర బడ్జెట్‌తో ఏపీ అభివృద్ధికి ఊతం

జల్‌ జీవన్‌ మిషన్‌ 2028 వరకు పొడిగింపు పోలవరం, విశాఖ ఉక్కుకు నిధులు అమరావతి (చైతన్యరథం): కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగానే నిధులు కేటాయించారు. అంతే కాకుండా...

మరింత సమాచారం
సీమ.. ఇక సస్యశ్యామలం

గోదావరి- బనకచర్లతో సీమలో ప్రతి ఎకరాకూ సాగుజలాలు సీమలో ఎన్టీఆర్‌ ప్రాజెక్టులు ప్రారంభిస్తే నేను ముందుకు తీసుకెళ్లా గత ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్వీర్యం.. త్వరలోనే శ్రీనివాసపురం...

మరింత సమాచారం
ఎస్‌హెచ్‌జిల బలోపేతం

అమరావతి: కేంద్ర బడ్జెట్‌ 2025ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమన్నారు. కేంద్ర ఆర్థిక...

మరింత సమాచారం
ఉపాధి హామీ పెండిరగ్‌ బిల్లులు మంజూరు చేయాలి

గత ప్రభుత్వం అన్యాయంగా నిలిపేసింది గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ గురుమూర్తి కేంద్ర సహాయమంత్రి పెమ్మసానికి వినతి మంగళవారం(చైతన్యరథం): ఉపాధి హామీ కింద 2014-19 మధ్య కాలంలో గుత్తేదారులు...

మరింత సమాచారం
Page 303 of 740 1 302 303 304 740

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist