Telugu Desam

ముఖ్య వార్తలు

ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ ‌పై విచారణ నవంబర్‌ 9కి వాయిదా

న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నవంబర్‌ 9వ తేదీలోగా సుప్రీంకోర్టు తీర్పు రానున్నట్లు స్పష్టమయింది. ఫైబర్‌ నెట్‌...

మరింత సమాచారం
జగన్‌ రాక్షస క్రీడకు ముగింపు పలకాలి

చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ను కుటుంబ సభ్యులకు ఎందుకివ్వరు? లాయర్ల ములాఖత్‌లను ఎందుకు తగ్గించారు? దళితులను చంపిన వారికి మాత్రం ఇష్టానుసారంగా ములాఖత్‌లా? భువనేశ్వరిని కలిసి సంఫీుభావం తెలిపే...

మరింత సమాచారం
ఇదెక్కడి న్యాయం?.. పార్టీ నేతల నిర్బంధంపై నారా భువనేశ్వరి ఆవేదన

రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి...

మరింత సమాచారం
21న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం!

అమరావతి, చైతన్యరథం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌, నిర్బంధం నేపథ్యంలో ఈనెల 21వ తేదీన శనివారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ...

మరింత సమాచారం
అక్రమ కేసులతో చంద్రబాబును వేధిస్తున్నారు: అచ్చెన్న

ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన వైనాన్ని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించాం చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఏఏ అంశాలపై తప్పుడు కేసులు పెట్టిందో, వాటికి సంబంధించిన పూర్తి...

మరింత సమాచారం
మానసికంగా, భౌతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు

అమరావతి: చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జగన్మోహన్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా...

మరింత సమాచారం
నన్ను కలవొద్దని చెప్పడానికి మీరెవరు?

పార్టీ శ్రేణుల సంఫీుభావ యాత్రకు పోలీసుల ఆటంకాలు అధికారుల తీరును తప్పుబట్టిన చంద్రబాబు సతీమణి టీడీపీ కార్యకర్తలంతా తమ పిల్లలేనని.. తల్లిని కలవడానికి పిల్లలకు అనుమతి ఎందుకని...

మరింత సమాచారం
చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన!

అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో...

మరింత సమాచారం

ఒక హంతకుడు సభ నిర్వహించడం దేశ చరిత్రలో రంపచోడవరంలోనే జరిగిందని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్‌ అన్నారు. అనంతబాబు దళిత సమాజానికి సవాల్‌ విసిరారని ఆగ్రహించారు....

మరింత సమాచారం
దళితుడ్ని హత్య చేసిన వ్యక్తికి రెడ్‌ కార్పెట్‌ వేస్తారా? – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

కాకినాడ (చైతన్యరథం): దళితుడిని హత్య చేసిన వ్యక్తికి జగన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ, అఖిలపక్ష నేతలు విరుచుకుపడ్డారు.  స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొంటున్న సమావేశాల్లో కూడా...

మరింత సమాచారం
Page 383 of 461 1 382 383 384 461

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist